tag:blogger.com,1999:blog-5616987390846370732.post1204125125156313538..comments2024-01-16T18:22:07.830+05:30Comments on Lok Satta News: కనీసం రాష్ట్రపతి పాలనైనా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యాన్ని, సుహృద్భావాన్ని పెంచాలి: జేపీtnsatishhttp://www.blogger.com/profile/11487701501347042727noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5616987390846370732.post-20958157796655737452014-03-01T15:24:20.931+05:302014-03-01T15:24:20.931+05:30 అసలు పౌరనిర్ణేతపాలనాయంత్రాంగమే లేని రాష్ట్రంలో అద... అసలు పౌరనిర్ణేతపాలనాయంత్రాంగమే లేని రాష్ట్రంలో అది కూడా రెండు ముక్కలౌతున్న తరుణంలో - ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే - ఒక ప్రాంతంవారు నిందలు వేసి నిష్టూరాలాడి పబ్బంగడుపుకొని మరొకప్రాంతంవారిని దూరంచేసుకుంటున్న గొప్ప తరుణంలో, మాటలనే వారూ మాటలు పడేవారూ కూడా సంతోషంగా సుహృధ్బావసూచకంగా కలసిమెలసి ఉండాలనటం కేవలం హిపోక్రటిక్ స్టేట్మెంట్ మాత్రమే.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com