Friday, February 28, 2014

కనీసం రాష్ట్రపతి పాలనైనా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యాన్ని, సుహృద్భావాన్ని పెంచాలి: జేపీ


1 comment:

  1. అసలు పౌరనిర్ణేతపాలనాయంత్రాంగమే లేని రాష్ట్రంలో అది కూడా రెండు ముక్కలౌతున్న తరుణంలో - ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే - ఒక ప్రాంతంవారు నిందలు వేసి నిష్టూరాలాడి పబ్బంగడుపుకొని మరొకప్రాంతంవారిని దూరంచేసుకుంటున్న గొప్ప తరుణంలో, మాటలనే వారూ మాటలు పడేవారూ కూడా సంతోషంగా సుహృధ్బావసూచకంగా కలసిమెలసి ఉండాలనటం కేవలం హిపోక్రటిక్ స్టేట్‌మెంట్ మాత్రమే.

    ReplyDelete