Friday, March 13, 2015

తెలుగు రాష్ట్రాలు - కేంద్ర హామీల అమలుపై 15న లోక్ సత్తా రౌండ్ టేబుల్ కు ప్రజల అభిప్రాయాల్ని అహ్వానించిన జేపీ


5 comments:

  1. లోక్ సత్తా సంకల్ప దీక్షకు స్పందించి కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరియు రాష్ట్ర రాజధాని నిర్మాణం లకు చెరి వేయి కోట్ల రూపాయలు మంజూరు చేశారు కదా?

    ReplyDelete
  2. లోక్ సత్తా అధినేత తమకు ఎన్నికల్లో మోడీ గారు మద్దతు తెలుపలేదన్న అక్కసుతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు అని మా అభిప్రాయం...కేంద్ర ప్రభుత్వం ఎలాగూ మాట తప్పదని స్పష్టంగా తెలిసే, ఆనక ఆ కీర్తి తమకు చెందాలని ఈ ఉద్యమాలు దీక్షలు చేపడుతున్నారని మా అభిప్రాయం... మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఖండిస్తూ బహిష్కరిస్తున్నాము..

    ReplyDelete
  3. లోక్ సత్తా పార్టీ తెలుగు భవిత కన్నా లోక్ సత్తా భవిత పేరుతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని తద్వారా ఎన్నికల్లో ఘోర పరాజయం విషయమై మేధో మధనం చేయాలని మా సూచన...

    ReplyDelete
  4. మీరు పైపైకి "తెలుగు రాష్ట్రాలు" అని చెప్పినా మీ ఆరాటం అంతా ఆంద్ర కోసమే అనేది జగం ఎరిగిన సత్యం.

    ReplyDelete
  5. అన్నా గొట్టిముక్కల.. నువ్వు సత్యం కనిపెట్టినవె... నీకు బడా జై... మనం కుకటపల్లిల మంచిగ పని చేయించుకుని, మల్కజ్గిరిల కొట్టిన దెబ్బకి ఆంధ్ర పార్టీ కి దిమ్మ తిరిగి పారినరు...


    ReplyDelete